Advertisement
విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

*విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి*:*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ జోర్దార్ ప్రతినిధి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్…

Read More
ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలి: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలి: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ (నిర్మల్ జోర్దార్ ప్రతినిధి) ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర…

Read More
కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ గా చారీ తొలగింపు…

కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ చారీ తొలగింపు… ఐసెట్ కుంభకోణంలో పాత్రధారిగా గతంలో ఫిర్యాదులు…. 29 లక్షలు తన స్వంత అకౌంట్లోకి మార్చుకున్నారని ఆరోపణలు…. కంట్రోలర్ గా…

Read More
గణిత ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భీమదేవరపల్లి మండల వనరుల కేంద్రంలో టీఎంఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులలో పఠనాసక్తి, విషయ…

Read More
కొయ్యబొమ్మల కేంద్రాన్ని సందర్శించిన పాఠశాల విద్యార్థులు

(నిర్మల్ జోర్దార్ ప్రతినిధి) జిల్లా కేంద్రంలోని విస్డం స్మార్ట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం పట్టణంలోని కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కొయ్య బొమ్మల…

Read More
నాస్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన స్టేట్ అబ్జర్వర్

ముధోల్ జోర్ధార్ ప్రతినిధి* మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో నేషనల్ అచీవ్మెంట్ పరీక్ష (ఎన్ఎఎస్)ను ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్ఏఎస్…

Read More
షాట్ పుట్ లో బహుమతి గెలిచిన సతీష్ కుమార్

సూర్యాపేట జోర్ధార్ ప్రతినిధి: సూర్యాపేట గవర్నమెంట్ హై స్కూల్ (జి జె సి) లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి సతీష్ కుమార్ షార్ట్ పుట్ పోటీలో…

Read More
కేయూ లో కంపించిన భూమి

తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి…. జోర్దార్ ప్రతినిధి: బుధవారం ఉదయం 7.29 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని స్థలాల్లో స్వల్ప భూకంపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగూడెం,…

Read More
కేయూలో గురువుకు‌ గుర్రపు బగ్గీపై ఊరేగింపు

గురుభక్తిని చాటిన శిష్య బృందం… వరంగల్ జోర్థార్ ప్రతినిధి: శిష్యుల అభిమానం తమకు పాఠాలు చెప్పిన గురువుపై పూలవానై కురిసింది. తమకు పీజీలో పాఠాలు చెప్పిన, ఎంఫిల్,…

Read More
మానవ సమాజంపై అత్యంత ప్రభావం చూపిన ప్రపంచీకరణ

ఉత్తమ సమాజ నిర్మాణానికి అధ్యాపకులు కృషి చేయాలి కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి ప్రపంచీకరణతో నైతిక, మానవీయ విలువలు మాయం రాబోయే రెండు,…

Read More