# jordarnews.com ## Posts - [జీవన విధానంలో మార్పుతోనే క్యాన్సర్ నివారణ సాధ్యం](https://jordarnews.com/worldcancerdayku2026/): జీవన విధానంలో మార్పుతోనే క్యాన్సర్ నివారణ సాధ్యం…. – డా ఏ నిఖిల్ కుమార్, కే.ఏం.సీకేయూలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు…. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కేయూ రిజిస్ట్రార్…. జోర్దార్ వరంగల్ ప్రతినిధి, 5 ఫిబ్రవరి 2026: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్, మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జువాలజీ విభాగం సెమినార్ హాల్ లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొ. వి. రామచంద్రం మాట్లాడుతూ, యువత ఆరోగ్యంగా ఉండాలని, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని సూచించారు. ఆయన అభిప్రాయపడ్డారు कि సమతుల్య ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత వంటి అంశాలు ఆరోగ్యకరమైన జీవితానికి మూలాధారాలు అవుతాయని. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డా. […] - [ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు - వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద](https://jordarnews.com/medaramholiday/): వరంగల్ జోర్దార్ ప్రతినిథి, 29 జనవరి 2026 : మేడారం మహా జాతర సందర్భంగా ఈ నెల 30వ తేదీ (శుక్రవారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ స్థానిక సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీ (రెండవ శనివారం) ను పనిదినంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. - [కేయూ బయోటెక్నాలజీ ప్రాక్టికల్ పరీక్షల్లో గందరగోళం](https://jordarnews.com/kubiotechnology/): ఎగ్జామినర్ ఒకరు, ప్రశ్న పత్రం తయారు మరొకరు… ప్రాక్టికల్ పరీక్షల్లో గందరగోళం… విద్యార్థుల జీవితాలతో చెలగాటం… (వరంగల్ జోర్దార్ విద్యా విభాగం, 29 డిసెంబర్ 2026): రాష్ట్రంలో రెండవ అతి పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందిన కాకతీయ యూనివర్సిటీలో అకడమిక్ వ్యవస్థ తీవ్ర అవ్యవస్థకు లోనవుతోందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పీజీ బయోటెక్నాలజీ విభాగంలో ఇటీవల నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలు, యూనివర్సిటీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘటనలుగా మారాయి. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు ఒకే వ్యక్తుల ఆధిపత్యంలో సాగుతున్న వ్యవహారం, అకడమిక్ నైతిక విలువలను పూర్తిగా తుంగలో తొక్కినట్టుగా ఉందని విద్యార్థులు, అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ప్రతి సెమిస్టర్ ముగింపులో యూనివర్సిటీతో పాటు అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన మార్కుల నమోదు, మెమోల తయారీ, ఫలితాల ప్రకటన మొత్తం యూనివర్సిటీ పరీక్షల విభాగం […] - [కేయూ వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలు వీరే](https://jordarnews.com/150vandemataramku/): కేయూ వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలు వీరే… కేయూ వీసీ, రిజిస్ట్రార్ ల చేతుల మీదుగా బహుమతులు…. వరంగల్, 26 జనవరి 2026: కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, వందేమాతరం 150వ వార్షికోత్సవంను పురస్కరించుకుని విద్యార్థుల కోసం వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని, ప్రతిభను ప్రతిబింబించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలో మొదటి బహుమతిని ఏ. సాయి శివాని (కేయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ) గెలుచుకున్నారు. రెండవ బహుమతి కె. శేఖర్ (సైకాలజీ విభాగం) కి లభించింది. మూడవ బహుమతి బి. అఖిల (కంప్యూటర్ సైన్స్ విభాగం) కి దక్కింది. అదనంగా, ఆర్. సంధ్యారాణి (యునివర్సిటీ కాలేజీ ఆఫ్ లా) కి కన్సొలేషన్ బహుమతి అందజేయబడింది. అదేవిధంగా, […] - [ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది](https://jordarnews.com/drpoornima/): ఆరోగ్యమే విద్యార్థుల విజయానికి పునాది _ డా పూర్ణిమా డీన్, స్టూడెంట్ అఫైర్స్, యూనివర్సిటీ పీజీ కాలేజీ, యూనివర్సిటీ మహిళా కళాశాల, సుబేదారి కాకతీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పీ.సీ.ఓ.ఎస్ అవేర్‌నెస్ వర్క్‌షాప్ను సుబేదారి పీజీ కాలేజీ ప్రో జయశంకర్ సెమినార్ హాల్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.   వివో లైఫ్ సెన్సెస్, హైదరాబాద్ కు చెందిన డా పూర్ణిమా ముఖ్య వక్తగా విచ్చేసి సీ.పీ.ఓ.ఎస్.గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు, సీ.పీ.ఓ.ఎస్ లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాలు, జీవనశైలి మార్పుల ప్రాధాన్యతపై విశదంగా వివరించారు. డా పూర్ణిమా మాట్లాడుతూ, ఈ సమస్య యువతిలో సాధారణంగా కనిపించే హార్మోనల్ అసమతుల్యత అని, ఇందులో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరోన్ స్థాయిలు పెరగడం వల్ల స్త్రీ హార్మోన్ ఎస్ట్రోజన్ ఉత్పత్తి ఆగిపోతుందని వివరించారు. దీని ప్రభావంగా గర్భాశయంలో ఫాలికుల్స్ అభివృద్ధి చెందకుండా నిలిచిపోతాయి, ఫలితంగా సిస్టులు ఏర్పడి మాసిక ధర్మం అసమర్థంగా మారుతుందని చెప్పారు. […] - [ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన బాల వీరులే నేటి తరానికి స్ఫూర్తి](https://jordarnews.com/veerbaaldiwas/): ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన బాల వీరులే నేటి తరానికి స్ఫూర్తి  – బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్ కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ ఉత్సవాల్లో భాగంగా కాకతీయ యూనివర్సిటీ డీన్, స్టూడెంట్ ఎఫైర్స్ మరియు సోషలజీ, సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో శనివారం సెనేట్ హాల్ లో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా విద్యార్థులలో జాతీయ చైతన్యం, ధర్మ నిష్ఠను పెంపొందించేందుకు “వీర్ బాల్ దివస్ – జాతి నిర్మాణం” అనే అంశంపై వక్తృత్వ మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించబడ్డాయి. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన బాల వీరులు….– బల్బీర్ సింగ్, ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్ ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేసిన బల్బీర్ సింగ్ ఖల్సా గ్రంధి గురుద్వారా సాహెబ్ కీలకోపన్యాసం చేస్తూ…. “ముస్లిం పాలకులైన మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణత్యాగానికి వెనుకాడని ఐదు సంవత్సరాల […] - [మానసిక శుద్ధికి ధ్యానమే మార్గం](https://jordarnews.com/kuworkshopmeditation/): ధ్యానంతోనే మానసిక శుద్ధి… _ప్రో. అచ్చయ్య, యోగా ట్రైనర్ జోర్దార్ వరంగల్ ప్రతినిధి (20.12.2025): డీన్ స్టూడెంట్ అఫైర్స్, యోగా సెంటర్ ఆధ్వర్యంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సహకారంతో జరుగుతున్న మూడు రోజుల వర్క్ షాప్ లో భాగంగా రెండవ రోజు ధ్యానంపై శిక్షణ విజయవంతంగా ముగిసింది. రెండవ రోజు మొదటి సెషన్‌లో, కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రో. జి. ఆచ్యయ్య “రెజువినేషన్, నిర్మలీకరణ” అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, మన ఆలోచనలు మరియు మనస్సు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని వివరించారు. అనవసరమైన, ఉపయోగం లేని ఆలోచనలపై మనం ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మన భావోద్వేగాలు, నిర్ణయాలు, ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రతి ఒత్తిడిగల అనుభవం మన మెదడులో భావోద్వేగ ముద్రలను వదిలిపెడుతుందని, ఇవి కాలక్రమంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని న్యూరోసైన్స్ ఆధారంగా వివరించారు. ఈ మానసిక మలినాలను తొలగించేందుకు […] - [కేయూలో మూడు రోజుల శిక్షణా శిబిరం](https://jordarnews.com/meditationworkshopku/): విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికే శిబిరం -కేయూ వీసీ ప్రో. ప్రతాప్ రెడ్డి జోర్ధార్ హన్మకొండ ప్రతిన్నిధి (డిసెంబర్ 15): డిసెంబర్ 21 న వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్ మరియు కేయూ యోగా సెంటర్ కలిసి సంయుక్తంగా నిర్వహించే మూడు రోజుల శిక్షణా శిబిరానికి సంబంధించిన బ్రోచర్ ను సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ ఛాంబర్‌లో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం తో కలిసి ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ, డీన్ స్టూడెంట్ అఫైర్స్, ప్రొఫెసర్ ఎస్. జ్యోతి, ఆర్ట్స్‌ కాలేజ్ ప్రిన్సిపల్, యోగా సెంటర్ డైరెక్టర్, హార్ట్‌ఫుల్‌నెస్ ట్రైనర్స్ ప్రొఫెసర్ అచ్చయ్య, డాక్టర్ ఎన్. రాంబాబు, శ్రీ ఎస్. శ్రీధర్ మరియు హెల్త్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసాద్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేయూ ఉపకులపతి ప్రో ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రో. […] - [కేయూలో సెమినార్ లేకుండానే మార్కులు](https://jordarnews.com/kusociologyseminar/): సాయంత్రం 5 దాటిన తర్వాత విభాగంలో మార్కుల రికార్డు సర్దుబాటుకు ప్రయత్నాలు… మార్కులు సరిచేస్తూ పట్టుబడ్డ ప్రొఫెసర్లు… అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులు… విచారణ కమిటీ వెయ్యాలని డిమాండ్… జోర్దార్ వరంగల్ ప్రతినిథి; 18 అక్టోబర్ :  కాకతీయ యూనివర్సిటీ సోషాలజీ విభాగంలో నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకు సెమినార్ నిర్వహించకుండానే మార్కులు కేటాయించి పరీక్షల విభాగానికి పంపిన ఘటన యూనివర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల అకడమిక్ కష్టాన్ని పక్కనపెట్టి, అసైన్మెంట్, ప్రజెంటేషన్, అటెండెన్స్ వంటి కీలక అంశాలను విస్మరించి, కేవలం ఇంటర్నల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు 50 మార్కుల సెమినార్ మార్కులు కేటాయించబడ్డాయి. మార్కుల కేటాయింపు ప్రక్రియలో గందరగోళం… నాలుగు నెలల క్రితం నిర్వహించిన థియరీ పరీక్షల అనంతరం సెమినార్ నిర్వహణ జరగాల్సి ఉండగా, అది పూర్తిగా విస్మరించబడింది. విద్యార్థులు ఎంపిక చేసిన అంశాలపై అసైన్మెంట్ సమర్పించి, సెమినార్ ఇవ్వాల్సి ఉండగా, ఈ ప్రక్రియను సోషాలజీ విభాగం హెడ్ పూర్తిగా […] - [కేయూ లో సెమినార్ నిర్వహించకుండానే మార్కులు](https://jordarnews.com/kusociology/):  ఫ్లాష్ ఫ్లాష్…. వేసిన మార్కులను సరిదిద్దుతున్న ప్రొఫెసర్లు….సాయంత్రం 5 దాటాక విభాగంలో పనులు…. 18 అక్టోబర్, జోర్డార్ వరంగల్ ప్రతినిధి:  కాకతీయ యూనివర్సిటీ సోషాలజీ విభాగంలో నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకు సెమినార్ నిర్వహించకుండానే మార్కులు వేశారనే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మనోహర్ ఈరోజు ఉదయం సోషాలజీ విభాగమునకు రికార్డుల తనిఖీలు చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదు దాటాక కూడా విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. - [సమరసతతోనే దేశ పునర్నిర్మాణం](https://jordarnews.com/rsssamarasata/): సమరసతతోనే దేశ పునర్నిర్మాణం – కేయూ ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డా. మెరుగు సుధాకర్ మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్లోనే అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న డా. మామిడాల ఇస్తారి మాట్లాడుతూ, దేశంలో సమ సమాజ నిర్మాణం కొరకు, హిందువుల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, సమాజంలో వ్యాప్తి చెందిన రుగ్మతలను తొలగించడానికి డా. హెడ్‌గేవార్ గారు 100 సంవత్సరాల క్రితం సంఘ్ శాఖను ప్రారంభించారని గుర్తు చేశారు. […] - [స్వదేశీ విధానంతోనే దేశం ముందడుగు..](https://jordarnews.com/rssswadeshi/):       👉   వందేళ్ల ఆర్.ఎస్.ఎస్….    👉   కుటుంబ వ్యవస్థే దేశానికి పునాది…. – డా. మామిడాల ఇస్తారి వరంగల్ 16 వ డివిజన్ కీర్తి నగర్ లోని కోటిలింగాల బస్తీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్.ఎస్.ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాశీబుగ్గ నగర్ సంఘ్ చాలక్, ప్రముఖ న్యాయవాది చామర్తి ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్ ఎల్లప్పుడూ దేశ సేవలో ముందుండి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వ్యాపారి అల్లాడి రాజు మాట్లాడుతూ, ఆర్.ఎస్.ఎస్ సామాజిక రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోందని అన్నారు. ప్రధాన వక్తగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి పాల్గొని, ఆర్.ఎస్.ఎస్ స్థాపకుడు హెడ్గేవార్ గారి జీవిత విశేషాలను వివరించారు. […] - [JORDAR E-PAPER 2 AUGUST 2025](https://jordarnews.com/jordar-e-paper-2-august-2025/) - [ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ మంజూరు కోసం బా.జా.పా ధర్నా](https://jordarnews.com/bjpdharna/): ఇచ్చిన ఆరు గ్యారెంటీ లకు దిక్కూ దివాలా లేదు… పేద బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం…. –తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, బీజీపీ నాయకులు  కరీంనగర్ జిల్లా జోర్దార్ పత్రిక న్యూస్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లా కేంద్రం లోని రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ ఎంపీడీవో కార్యాలయం ముందు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. బిజెపి నాయకులు తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.హామీలిచ్చి నిలబెట్టుకొని ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలు దిక్కు దివాలా లేదు ఇటు పెన్షన్లు ఇంతవరకు కొత్త పెన్షన్ రావడం లేదు ఉన్న పెన్షన్లకు 4000 రూపాయలు పెంచడం లేదు అదే విధంగా మహాలక్ష్మి పేరుతో ఆడపడుచులకు ఇస్తానన్న హామీలు కూడా అమలు నోచుకోవడం లేదు కేవలము కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాలు ఆర్భాటాలకు […] - [కాకతీయ పాఠశాలలో విద్యార్థులతో ఘనంగా బోనాల సంబరాలు!](https://jordarnews.com/bonalapandaga/): జోర్దార్ న్యూస్ ప్రతినిధి మంథని: జూన్ 20: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని కాకతీయ పాఠశాలలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఉదయం విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల సందర్భంగా కాక తీయ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయు ని,ఉపాధ్యా యులు బోన మెత్తారు.ఈ సందర్భంగా కాకతీయ పాఠశాల ప్రాంగణం నుండి బోనమెత్తి ఊరేగింపుగా రేణుక ఎల్లమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు. విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలతో రేణుక ఎల్లమ్మ గుడి వరకు బోనాలతో అంగరంగ వైభవంగా ఆటపాటలతో ఈ శోభయాత్ర సాగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి, మాట్లాడుతూ.. పాఠశాలలో బోనాల పండుగను నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మన పండుగల చరిత్రల గురించి తెలుసుకోవడంతోపాటు మానసిక కొల్లాసం పెరుగుతుందని తెలిపారు. వానలు బాగా కురవాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పంటలు బాగా పండాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు అందరికీ కలగాలని […] - [కేయూ లో 2010 నియామక వివాదంపై ఉత్కంఠ](https://jordarnews.com/2010batchkuec/): 2010 నియామకాలపై తుది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం…. ఆమోదం కొరకు కెయూ పాలక మండలి సమావేశం…. గతంలో ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని తేల్చిన కేయూ పాలక మండలి.. పబ్లికేషన్ మార్కుల్లో అవకతవకలు జరిగాయని నియామకాలను రద్దు చేసిన 130 వ పాలక మండలి….. జోర్దార్ హన్మకొండ: 2/2009 నోటిఫికేషన్ లో ఎన్నికను అప్ప్రూవ్ చేయని పాలకమండలి… 2/2009 నోటిఫికేషన్ ద్వారా నియామకం కాబడ్డ 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని 130 వ కేయూ పాలక మండలి ఆమోదించలేదు. ప్రస్తుతం 23 మంది ఈ నోటిఫికేషన్ లో నియామకం అయిన వారు పనిచేస్తున్నారు. అప్పటి పాలక మండలి ఈ నియామకాల్లో చెప్పిన అభ్యంతరాలు ఈ విధంగా వున్నాయి: బయోటెక్నాలజీ శాఖ: పీజీ, ఎం.ఫిల్, నెట్ మార్కుల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నాయని కమిటీ పేర్కొంది. డా. ఆశీర్వాదంకు పీజీ కోర్సుకు 6 మార్కులు కావాలి, కానీ ఎంపిక కమిటీ 10 మార్కులు […] - [సమగ్ర శిక్ష నిధులు రూ.లు 65 లక్షలు గోల్ మాల్](https://jordarnews.com/samagrashikshaa/): జోర్దార్ ఎఫెక్ట్… 👉 డీఈఓ మాధవి అవినీతి పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల బహిరంగ ఆందోళన… 👉 సమగ్ర శిక్ష నిధులు రూ.లు 65 లక్షలు గోల్ మాల్…. 👉 టీచర్ ట్రైనింగ్ క్యాంప్ ల నిర్వహణ నిధుల్లో 35 లక్షల కుంభకోణం… 👉 ప్రయివేటు పాఠశాలలో డీఇవో భాగస్వామ్యంతో పాటు అన్ని స్కూళ్లలో అక్రమ వసూళ్లు… 👉 కంప్యూటర్స్, ఫర్నిచర్, స్టేషనరీ కొనుగోళ్ళలో డీఇవో అక్రమాలు…. 👉 ప్రభుత్వ ఉపాధ్యాయులతో కుమ్మక్కై అక్రమ హెచ్ఆర్ఏ లలో భాగస్వామ్యంతో పాటు అక్రమ ఫైనాన్స్, చిట్టీల దందాల నిర్వహణ… 👉 కలెక్టరేట్ ఎదుట గంట పాటు బైఠాయించి అవినీతి డీఇవో ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు… పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శ్రీమతి మాధవి అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థి యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈరోజు […] - [సెలవు పెట్టు.. కొత్త పోస్ట్ పట్టు](https://jordarnews.com/selavupettu_kottapostpattu/): సెలవు పెట్టి విదేశాలకు.. తిరిగి వచ్చి మరోసారి సిటీలో పోస్టు కోసం ప్రయత్నాలు! బదిలీ ఆర్డర్లను తుంగలో తొక్కుతున్న ఇంటర్ బోర్డు ప్రిన్సిపాల్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం…. హైదరాబాద్/వరంగల్/సిద్దిపేట జోర్దార్ ప్రతినిధి: తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవస్థలో రెగ్యులర్ బదిలీ విధానాలను లెక్కచేయకుండా, సెలవుల పేరుతో విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చి మరోసారి సిటీ పోస్టు కోసం తహతహలాడుతున్న ఓ మహిళా ప్రిన్సిపాల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవిలో ఉన్న కే. శోబా అనే మహిళ పై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. 1999లో రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిన ఆమె, వరంగల్ జిల్లా వర్ధన్నపేట జూనియర్ కళాశాల నుంచి జూనియర్ లెక్చరర్‌గా పదోన్నతిని పొంది, గత 25 సంవత్సరాలుగా వరుసగా వరంగల్ పరిసర ప్రాంతాల్లోనే విధులు […] - [కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి బూతు పురాణం](https://jordarnews.com/knrdeobootupuranam/): ప్రభుత్వం సీరియస్….. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్న విద్యాశాఖ డైరెక్టర్ నరసింహ రెడ్డి (హైదరాబాద్ జోర్దార్ ప్రతినిధి) మహిళల మనోభావాలను కించపరుస్తూ ఆ సందర్భంగా మాట్లాడిన కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం నిన్న కరీంనగర్ లో ఆల్ఫోర్స్ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు ప్రసంగిస్తూ ఆడపిల్లలు లేచిపోతారంటూ ఇన్నర్ ఫీలింగ్స్ అంటూ చెత్త ప్రసంగం చేయడం గురించి అదే సభలో ఉన్న మహిళా సోదరీమణులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంటన్నర సేపు సమయం సందర్భం లేకుండా చెత్త డైలాగులతో డిఈవో జనార్దన్ రావు చేసిన చచ్చు ప్రసంగం పట్ల మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఐదు సంవత్సరాలుగా జిల్లా విద్యాశాఖ […] - [విజయనగర్ కాలనీ వాసుల కొవ్వొత్తుల ర్యాలీ](https://jordarnews.com/candle-rally-of-vijayanagar-colony/): పహల్ గాం అమరులకు విజయనగర్ కాలనీవాసుల నివాళి హనుమకొండ జోర్దార్ విలేఖరి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ హనుమకొండ లోని విజయనగర్ కాలనీవాసులు క్రొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీ కూడలి నుండి యూనివర్సిటీ క్రాస్ రోడ్ చౌరస్తా వరకు 50 కుటుంబాలు ర్యాలీలో పాల్గొన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు పర్యాటకులపై సాగించిన మారణకాండను నిరసించారు. ఈ అమానుషకాండ తమను ఎంతో కదిలించి వేసిందని అందుకే తమ కుటుంబాలతో సహా అమరులకు నివాళులర్పిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించామని వారు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దూర్త పాకిస్తాన్ ను శిక్షించి భారత ప్రభుత్వం సరియైన గుణపాఠం నేర్పాలని వారు కోరారు.   - [కవితకు డాక్టరేట్](https://jordarnews.com/kukavithaphd/): జువాలజీ లో కవితకు పీ.ఎచ్.డీ అవార్డు… జోర్డార్ హన్మకొండ ప్రతినిధి, 24 మార్చి 2025: జంతు శాస్త్ర విభాగంలో ప్రో మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో “ఎక్ష్ట్రక్షన్, ఐసోలేషన్ అండ్ క్యారక్టరైజేశన్ ఆఫ్ బయో యాక్టీవ్ ప్రిన్సిపుల్స్ ఫ్రం కేలట్రోపిస్ ప్రోసీరా రూట్ ఎక్ష్ట్రాక్ట్ అండ్ ఎవాల్యూయేషన్ ఆఫ్ ఇట్స్ యాంటి బ్యాక్టీరియల్ పొటేన్షియల్ అగైన్స్ట్ హ్యూమన్ పాతోజినిక్ బ్యాక్టీరియా” అనే అంశంపై పీ.ఎచ్.డీ పూర్తి చేసిన బూర్గుల కవితకు పీ.ఎచ్.డీ అవార్డు చేసినట్టు కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రో. కట్ల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం బూర్గుల కవిత ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే బూర్గుల కవితకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుండి ఒక తన పరిశోధనపై ఒక పేటెంట్ కూడా పొందారు. ఈ సందర్భంగా కవితను కేయూ జంతు శాస్త్ర విభాగం ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు. - [తహసిల్దార్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం](https://jordarnews.com/national-voters-day-in-bheemadevara-pally/): *భీమదేవరపల్లి లో జాతీయ ఓటర్ల దినోత్సవం* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఓటర్ల దినోత్సవం లో భాగంగా నేడు భీమదేవరపల్లి మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. “బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న, ఓటే ఆయుధం ఓటే మీ బలం, నోటుకు ఓటు వద్దే వద్దు” లాంటి నినాదాలు చేస్తూ బ్యాండ్ మేళంతో విద్యార్థులు చేసిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది.   అనంతరం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయం కూడలిలో స్థానిక బి ఎల్ ఓ విద్యార్థులు , గ్రామస్తులు, అధికారులతో ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల జిహెచ్ఎం ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణు గోపాల స్వామి, ఉపాధ్యాయులు, తహసిల్దార్ […] - [Seminar on Research and Project Writing at Vaagdevi Degree and PG college](https://jordarnews.com/seminar-on-research-and-project-writing-at-vaagdevi-degree-and-pg-college/): (Jordar, 11 January 2024): A highly engaging one-day seminar on “Research and Project Writing: A Path to Academic Excellence” was successfully organized on 10th January 2025 at the College Auditorium. The event witnessed enthusiastic participation from M.Sc. students and faculty members. The seminar featured two distinguished speakers who captivated the audience with their profound knowledge and practical insights: Dr. Mamidala Estari, Professor in Zoology at Kakatiya University, Warangal, delivered an in-depth session on research methodologies and the art of crafting impactful scientific documents. And Dr. Sabitha Yadam, Founder and CEO of Ciencia LifeSciences, Hyderabad, shared her inspiring journey and highlighted […] - [కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం](https://jordarnews.com/self-government-day-in-mpps-kothapally/): *కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం* భీమదేవరపల్లి జోర్దార్ విలేకరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు ఉపాధ్యాయుల అవతారం ఎత్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. చిన్నారి అక్షర ప్రధానోపాధ్యాయురాలి గా మరియు కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వేషధారణ చేసి పాఠాలు బోధించడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులలో సృజనాత్మక శక్తులను వెలికితీయుటకు తమ పాఠశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పత్తి రాజేందర్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు లక్ష్మీ , అనిత , సదానంద్ , పద్మ మరియు విజయభాస్కర్ పాల్గొన్నారు. - [ఉత్సాహంగా కొనసాగిన ఆర్ టి డబ్ల్యూ ఏ సమావేశం](https://jordarnews.com/rtwa-annual-meeting/): *ఉత్సాహంగా సాగిన ఆర్ టి డబ్ల్యూ ఏ వార్షిక సమావేశం* హనుమకొండ జోర్దార్ విలేఖరి హనుమకొండ పట్టణానికి చెందిన రెడ్డి టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పదకొండవ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని దేవన్నపేట పరిసరాల్లోని గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. క్రిక్కిరిసిన పట్టణ వాతావరణానికి దూరంగా, రోజువారి ఒత్తిడులను దూరం చేస్తూ కుటుంబ సభ్యులతో ఉపాధ్యాయులు ఉల్లాసభరిత వాతావరణంలో సమావేశం నిర్వహించారు. దశాబ్ద కాలం క్రితం హనుమకొండ పట్టణంలో నివాసం ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు సంక్షేమం, రిక్రియేషన్ లక్ష్యంగా పొదుపు సంస్థను స్థాపించారు. సంస్థ అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ వార్షిక సమావేశంలో కోశాధికారి రమణారెడ్డి జమ, ఖర్చులతో కూడిన బ్యాలెన్స్ షీటును ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యులు నెలవారి పొదుపును రెట్టింపు చేయాలని , రిక్రియేషన్ కోసం కేటాయింపులను పెంచాలని సభ్యుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. […] - [విజయవంతంగా సాగిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్](https://jordarnews.com/social-talent-test-in-hanamkonda/): *జాతిని తీర్చిదిద్దడంలో సామాజిక శాస్త్రాలు కీలకం : డిఈఓ వాసంతి* హనుమకొండ జోర్దార్ ప్రతినిధి తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో తి.తి.దే. కళ్యాణమండపం లో  ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన జిల్లాస్థాయి సాంఘిక శాస్త్రం ప్రతిభా పాటవ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించి హనుమకొండ జిల్లా విద్యాధికారి శ్రీమతి డి వాసంతి పోటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఓ వాసంతి మాట్లాడుతూ… విద్యార్థులు శాస్త్ర విజ్ఞాన అంశాలతో పాటు సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసి మంచి పౌరులుగా రూపొందాలని కోరారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు నిత్యం వార్తాపత్రికలు చదువుతూ, సమకాలీన సామాజిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత చెంది ఉన్నత ఉద్యోగాలలో ఎంపికై ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జిల్లాలోని 120 ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 360 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. […] - [భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం](https://jordarnews.com/womens-day-celebration-at-zphs-bdpally/): ఎట్టకేలకు మహిళకు దక్కిన గౌరవం ఇది: బయోసైన్స్ టీచర్ సుధారాణి భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి ఎన్నో దశాబ్దాల క్రితమే మహిళలకు చదువు ఆవశ్యకత గుర్తించి, తెగించి పోరాడి సాధించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే కు రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని కల్పించిందని భీమదేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ బోధిస్తున్న సుధారాణి అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయిపూలే సేవలను గుర్తించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షనీయమన్నా రు. ఆంగ్ల బోధకులు రాజేంద్రం మాట్లాడుతూ.. చదువుకు నోచని అట్టడుగు వర్గాల మహిళలను, అనేక కష్టనష్టాలకు ఓర్చి అత్యంత సాహసోపేతంగా సావిత్రి భాయి పూలే దంపతులు విద్యావంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర విద్యార్థులందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనేక కట్టుబాట్లు, ఎన్నో అవమానాలకు […] - [మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం](https://jordarnews.com/women-teachers-day-in-zphs-mallial/): మల్యాల ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఇల్లంతకుంట జోర్దార్ విలేఖరి ఇల్లంతకుంట మండలం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నారు. మండల విద్యాధికారి కె రాములు ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. మహిళా ఉపాధ్యాయునిలు పద్మా రెడ్డి, రేష్మ ,ప్రణీత, అరుణ, రమాదేవి సరిత లను పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజయేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ,రాజేష్ బాబు ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. - [ప్రభుత్వ కార్యాలయాల్లో డిటిఎఫ్ క్యాలెండర్ల పంపిణీ](https://jordarnews.com/distribution-of-dtf-calendars-in-govt-office/): *ప్రభుత్వ కార్యాలయాల్లో డిటిఎఫ్ క్యాలెండర్ల పంపిణీ* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో డిటిఎఫ్ సంస్థ రూపొందించిన 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ ను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేశారు. డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు దాసరి రవీందర్, అశోక్ కుమార్ ల ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ ఎం ఆర్ సి, ఎస్టీవో ,ఎంపీడీవో, తహసిల్దార్  కార్యాలయాల్లో డిటిఎఫ్ ప్రచురించిన టేబుల్ మరియు వాల్ క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాము నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు అండగా నిలుస్తామని అదే సమయంలో అవినీతికి పాల్పడితే వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. సుహృద్భావ వాతావరణంలో అధికారులు పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ శ్రీకాంత్, నవీన్ […] - [వినూత్న రూపాలలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన](https://jordarnews.com/ssa-employees-strike-in-different-mode/): *వినూత్న పద్ధతులలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన* భూపాలపల్లి జోర్దార్ ప్రతినిధి జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె గత 21 రోజులుగా కొనసాగుతోంది. నిరసన శిబిరంలో పాల్గొంటున్న ఉద్యోగులు ప్రతిరోజు ఒక తరహాలో వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సోమవారం రోజు జయశంకర్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె లో భాగంగా చల్ల సునీత (మహిళా అధ్యక్షురాలు) కనక లక్ష్మి, కవిత ,శైలజ లు వినూత్నంగా నిరసన ప్రదర్శించారు.వారు అయ్యగారు లాగా మారి ముఖ్యమంత్రి కి పూజ చేయడం జరిగింది.అనంతరం ముఖ్య మంత్రి మరియు సమగ్ర శిక్షా ఉద్యోగుల కు చర్చ జరిగినట్లుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరూ 21 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఇంతవరకు రెగ్యులరైజేషన్ శుభవార్త అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చాంద్ పాషా, వేణు మహిళా అధ్యక్షురాలు చల్ల సునీత ,శైలజ, […] - [ప్రభుత్వ భూముల దురాక్రమణ నిరోధించాలని అర్థనగ్న నిరసన](https://jordarnews.com/save-government-lands/): *మడకలో ప్రభుత్వ భూమిని రక్షించండి: జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అర్ధ నగ్న నిరసన* *జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్థ నగ్నంగా విజ్ఞప్తి సమర్పించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోశిక రాజేశం* పెద్దపల్లి జోర్దార్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన సందర్భంగా మడక గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోశిక రాజేశం అర్ధనగ్న ప్రదర్శనతో అధికారులకు విజ్ఞప్తి సమర్పించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… ఓదెల మండలంలోని మడక గ్రామంలో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని గతంలో అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోషిక రాజేశం ఆరోపించారు.ఇటీవల తాము రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేయగా వారి ఆదేశానుసారం స్థానిక రెవిన్యూ యంత్రాంగం సర్వే జరిపి దురాక్రమణకు గురైన భూమిలో హద్దురాల్లను ఏర్పరిచిందని తెలిపారు. అయితే ఆక్రమణదారులు హద్దులను చెరిపివేసి యదేచ్ఛగా […] - [ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా: టిపిసిసి అధికార ప్రతినిధి గాలి హర్షవర్ధన్ రెడ్డి](https://jordarnews.com/solve-teacher-problemsharshavardan-reddy/): ఉపాధ్యాయుల కోసం అహర్నిశలు శ్రమిస్తా: టిపిసిసి అధికార ప్రతినిధి గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హనుమకొండ జోర్దార్ ప్రతినిధి కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ఫైనల్ పోటీలను ఎమ్మెల్సీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాలి రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా క్రీడా వేదిక వద్ద టి పిఆర్టీటియు రూపొందించిన వార్షిక క్యాలెండర్ను వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షురాలు సంగీత మరియు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల మొర ఆలకించే పరిస్థితి లేని సందర్భంలో తాను ధైర్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తూ నిలబడ్డానని తెలిపారు. అంతేకాకుండా తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్పించామని పేర్కొన్నారు.317 జీవో అసంబద్ధతను […] - [టి పి ఎల్ క్రికెట్ ఫైనల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి](https://jordarnews.com/tpl-cricket-final-launch-by-mla-rajendar-reddy1/): ఉపాధ్యాయులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి టీచర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని ఉపాధ్యాయ క్రికెట్ క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపిన గాలి హర్షవర్ధన్ రెడ్డి హనుమకొండ జోర్దార్ ప్రతినిధి తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రికెట్ ఫైనల్ పోటీలు ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో టిటిసిఎ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్ బేగ్ నిర్వహించారు. ఐపీఎల్ ఫార్మాట్ తరహాలో టీచర్స్ ప్రీమియర్ లీగ్ (టిపిఎల్) సీజన్ 2 సూపర్ 8 క్రికెట్ పోటీలను హనుమకొండ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం హర్షనీయం అన్నారు. పలువురు ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కు విన్నవించగా..గత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి అన్ని రంగాలలో విఫలం చెంది రాష్ట్రాన్ని […] - [ఎస్.పి.ఆర్ ఎల్లాపూర్ లో జ్ఞాన సంహిత సభ విజయవంతం](https://jordarnews.com/jordar_sprschool/): సమాజ శ్రేయస్సు కొరకే విద్య  – జే డీ లక్ష్మీనారాయణ (హనుమకొండ జోర్దార్): ఎస్పీ.ఆర్ లో జరిగిన సభ సక్సెస్ అయ్యింది. మాజీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హసన్పర్తి మండలం, ఎల్లాపూర్ శివారులోని ఎస్పిఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్,పాఠశాలలో (ఈసీజీ ఎథికల్ కెరియర్ గైడెన్స్) లో భాగంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం. ముఖ్యఅతిథిగా సిబిఐ రిటైర్డ్ మాజీ డైరెక్టర్ జే.డి లక్ష్మీనారాయణ విచ్చేసి విద్యార్థులను ఉత్తేజితులను చేయడం జరిగింది. మంచి విద్య సమాజ శ్రేయస్సు కోరే పౌరులుగా తీర్చి దిద్దుతుందని, విద్యార్థులు చిన్నప్పటినుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల వినయ విధేయతలతో ఒదిగి ఉండాలని, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుని నడుచుకోవాలని బురదలో పుట్టిన తామర, భగవంతుని పాదాల వద్దకు చేరినట్లు, బీద, ధనికా అనే తేడా లేకుండా మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని,ఆ లక్ష్యం వైపుగా నిరంతరం […] - [కేయూ ఐసెట్ సెల్ స్టాక్ రిజిస్టర్ మాయం - రాత్రి కుర్చీలు, కంప్యూటర్లు చోరీ?](https://jordarnews.com/jordar_icetchairstheft/): కేయూ లో పని చేయని సీసీ కెమెరాలు… ప్లాన్ ప్రకారమే జరుగుతున్న దొంగతనాలు… రిజిస్ట్రార్ తనిఖీల్లో అబ్బుర పరిచే నిజాలు… (23 డిసెంబర్ 2024, వరంగల్ జోర్ధార్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్-2024 నిర్వహణలో అవినీతి ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. తాజా పరిణామాల ప్రకారం, ఐసెట్ కార్యాలయం నుండి కుర్చీలు మరియు ఇతర వస్తువులు చోరీకి గురవ్వడం విద్యా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. ఈ సంఘటనలపై సమగ్ర విచారణ చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు, మరియు సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ పరిపాలనలో పారదర్శకత లేకపోవడం, మరియు సమర్థవంతమైన వ్యవస్థలు అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐసెట్ కార్యాలయం నుండి కుర్చీల చోరీ? డిసెంబర్ 18న రాత్రి ఐసెట్ కార్యాలయం నుండి తెల్లని రంగు కారులో కొందరు కుర్చీలను అపహరించినట్లు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కొరకు […] - [భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవం](https://jordarnews.com/mathematics-day-in-zphs-bd-pally/): *భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజం జయంతి వేడుకలు* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను భీమదేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గణితం నిరంతరం సాధన చేస్తేనే సులువుగా అర్థమవుతుందని లేదంటే విద్యార్థులకు కష్టతరమైన సబ్జెక్టుగా మిగిలిపోతుందని తెలిపారు. మనం నిత్య జీవితంలోని అనేక విషయాలు గణితంతో సంబంధం కలిగి ఉంటాయని వాటిని విద్యార్థులు పరిశీలించి అన్వయిస్తే మంచి విజయం సాధించగలరని పేర్కొన్నారు. విద్యార్థులలో గణితం తార్కిక సామర్థ్యాన్ని పెంచుతుందని అందుకే గణితాన్ని కష్టంగా కాకుండా ఇష్టంతో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ గణిత ఉపాధ్యాయులైన ఎల్లయ్య, స్టాలిన్ బేగ్ లను సత్కరించారు. ఈ […] - [కాజీపేట దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవం](https://jordarnews.com/mathematics-day-in-ghs-darga-kazipet/): *దర్గా ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం* హనుమకొండ జోర్దార్ ప్రతినిధి కాజీపేట (జాగీర్), దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకొని అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ .యం.యం.స్వామి అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి డి.వాసంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ.. విద్యార్థులు గణితాన్ని భయపడకుండా, సాధన చేస్తే సులభంగా అర్ధం అవుతుందని,గణిత నైపుణ్యాలలో రాణించినవారు అన్ని సబ్జెక్టులలో రాణిస్తారన్నారు. విద్యార్థులు శ్రీనివాస రామానుజంను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తయారుచేసిన గణిత ఎగ్జిబిట్స్ ను తిలకించి, వారిని ప్రోత్సహించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఉత్తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో గణిత అష్టవదాని డా.అడ్లూరి నరసింహమూర్తి,పూర్వ కరీంనగర్ డీఈవో.యన్. రామేశ్వర్ రాజు లు […] - [బోనాలు విచిత్ర వేషధారణలతో సమగ్ర శిక్షా ఉద్యోగుల భారీ నిరసన ర్యాలీ](https://jordarnews.com/ssa-employees-huge-rally-in-hanmakonda-street/): *విచిత్ర వేషధారణలతో సమగ్ర శిక్షా ఉద్యోగుల భారీ నిరసన ప్రదర్శన* హనుమకొండ జోర్దార్ ప్రతినిధి హనుమకొండ పట్టణ వీధిలో నేడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉద్యోగులు నేడు విచిత్ర వేషధారణలతో బోనాలు ఎత్తి పట్టణ వీధిలో తమ డిమాండ్ల సాధన కొరకు నిరసనను ప్రకటించారు. అమ్మవారి వేషధారణతో ఒక ఉద్యోగి ముందు నిలువగా మహిళలు బోనాలతో మరియు తమ డిమాండ్లతో కూడిన ప్లక్కార్డులు ప్రదర్శించి నినాదాలు చేసారు .తమ దీక్షా శిబిరం నుండి సమీప పోచమ్మ గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమను ఆదుకోవాలని కోరారు. గత 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు […] - [బాసర అమ్మవారి సన్నిధిలో కమిషన్ చైర్మన్](https://jordarnews.com/commission-chairperson-at-basara-temple/): అమ్మవారి సన్నిధిలో ఎస్సీ- ఎస్టీ కమిషన్ చైర్మన్ *ముధోల్ జోర్ధార్ ప్రతినిధి* దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి చైర్మన్ మనుమడు శ్రీరామ దేవద్ర్ రెడ్డికి ఆలయ స్థానాచార్యులచే అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గర్భాలయంలో అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. - [క్రీడాకారుల అభివృద్ధికి విశ్రాంత అడిషనల్ ఎస్పీ హామీ](https://jordarnews.com/ttd-asp-assurance-welfare-of-sportsmen/): క్రీడాకారుల అభివృద్దే నా లక్ష్యం. విశ్రాంత అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్. బెల్లంపల్లి జోర్దార్ ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని ఆసక్తిగల క్రీడాకారులందరికి, క్రీడారంగంలో తగిన శిక్షణ ఇచ్చి అభివృద్ధి చెందడానికి, తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, క్రీడాకారుల అభివృద్దే నా ధ్యేయమని విశ్రాంత అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక తిలక్ స్టేడియం లో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన బోర్ వెల్ ను, ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు, క్రీడాకారులకు సింగరేణి యాజమాన్యం కానీ మున్సిపల్ వారు కానీ, ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా క్రీడాకారులకు నీటి వసతకల్పించలేకపోయారని, నీటి వసతి లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గమనించి తన సొంత ఖర్చులతో బోర్వెల్ వేసి నీటి వసతి కల్పించాలని అన్నారు. స్టేడియాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి అధికారులతో మాట్లాడి మరిన్ని వసతులు కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని […] - [భగవంతుని నామస్మరణతో పాప విమోచన](https://jordarnews.com/liberation-from-sins-by-remembering-the-name-of-god/): భగవంతుని గుణ నామమే పాప విమోచనకు రక్ష  …..టి.కేరామ్ కన్నన్ (నిర్మల్ జోర్దార్ ప్రతినిధి) భగవంతుని గుణ నామమే పాప విమోచనకు రక్ష అని ఆధ్యాత్మిక ప్రవచకులు టి.కె రామకన్నన్ తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి రచించిన తిరుప్పావై గ్రంథములను వివరించారు.భగవన్నామ స్మరణ వల్ల సంచిత, ఆగామి, ప్రారబ్ద కర్మలు నశిస్తాయని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా టిటిడి వారి ఏడిపిపిపి పర్యవేక్షకులు శ్రీమాన్ విజయ కుమారాచార్యులు శుక్రవారం హాజరై తిరుప్పావై ప్రవచనాలను ఆలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుప్పావై ప్రవచనాలను భక్తులకు అందించడమే‌ టీటీడీ వారి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.నెల రోజుల పాటు సాగే ధనుర్మాస ఉత్సవాలలో భక్తులు ఉదయం పూటనే హాజరై తిరుప్పావై ప్రవచనాలను ఆలకిస్తున్నారు.ఈ కార్యక్రమంలో దేవరకోట ఆలయ చైర్మన్ కొండ శ్రీనివాస్,ఆలయ అర్చకులు నవీన్, భక్తులు పాల్గొన్నారు - [విచిత్ర వేషధారణలతో సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన](https://jordarnews.com/ssa-employees-strike/): బోనాలు, పోతరాజుల ఆకృతుల్లో ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల నిరసన ఉద్యోగుల సమ్మెకు చల్ల నారాయణరెడ్డి సంఘీభావం భూపాలపల్లి జోర్దార్ ప్రతినిధి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విద్యాశాఖ సమగ్ర శిక్షా విభాగం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. పోతరాజుల వేషధారణ, బోనాలతో సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ తీశారు. మహిళా అధ్యక్షురాలు చల్ల సునీత బోనాల పాటను రచించి పాడటం జరిగింది.   చిట్యాల, టేకుమట్లకు చెందిన కుమార్, భాస్కర్ పోతరాజుల వేషధారణలు ఆకట్టుకున్నాయి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ చల్ల సునీత, నాగపురి స్వప్న, చంద్రకళ, కనక లక్ష్మి నెత్తిన బోనాలు ఎత్తుకొని భూపాలపల్లి రోడ్డు మైసమ్మ ఆలయం వద్దకు సమగ్ర శిక్షా ఉద్యోగులతో ర్యాలీగా వెళ్లారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన […] - [రాష్ట్ర ఎన్.ఎచ్.ఆర్.సీ సభ్యులుగా ఎన్నికయిన రావుల రాజేశం](https://jordarnews.com/jordhar_nhrc/): మానవ హక్కులను కాపాడాలి – రావుల రాజేశం అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం…… హుజూరాబాద్ జోర్దార్ ప్రతినిధి: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర సభ్యునిగా, ఇల్లంతకుంట మండలానికి చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్, వ్యాసకర్త, అధ్యాపకులు అయిన రావుల రాజేశం నియమితులైనారు. ఈ నియామకానికి సంబంధించి ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మరియు ఉపాధ్యక్షులు సుంకనపల్లి రాము గురువారం హుజురాబాద్‌లో జరిగిన సమావేశంలో అందజేశారు. ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన నిర్వహించబడింది. సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలకు తావులేని సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యత గల పౌరుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యమని, హక్కులకు భంగం కలిగినపుడు భారత రాజ్యాంగం చట్టాల ప్రకారం ప్రశ్నించే ధోరణి […] - [19 డిసెంబర్ 2024 జొర్దార్ దిన పత్రిక](https://jordarnews.com/jordar_19-12-2024_epaper/) - [జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా రావుల రాజేశం నియామకం](https://jordarnews.com/rajesham-ravula-as-nhrc-member/): ఎన్ హెచ్ ఆర్ సి స్టేట్ ఈసీ సభ్యులుగా రావుల రాజేశం *హుజురాబాద్ మండల అధ్యక్షులుగా రాచర్ల వేణు* *నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము* హుజురాబాద్ జోర్దార్ ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఇల్లందకుంట మండలానికి చెందిన ప్రముఖ కవి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ అధ్యాపకులు సాహితీవేత్త రావుల రాజేశం, హుజురాబాద్ మండల అధ్యక్షులుగా రాచర్ల వేణును నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు. హుజరాబాద్ పట్టణంలో జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు సామాజిక అంశాలపై చర్చించి అనంతరం ఈ నియామకాలను అందించారు. అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం బాధ్యతగల భారత పౌరులుగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా వారికి […] - [సీఎం కప్ పోటీలో భీమదేవరపల్లి హవా](https://jordarnews.com/bheema-devarapalli-rocks-in-cm-cup/): సీఎం కప్ పోటీలో భీమదేవరపల్లి హవా హనుమకొండ జోర్దార్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా తీర్చిదిద్దాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 పోటీలో భీమదేవరపల్లి మండలం క్రీడాకారులు సంచలన విజయాలు సాధించారు. హనుమకొండ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి హాజరైన క్రీడాకారులతో నిర్వహించిన సీఎం కప్ పోటీలో భీమదేవరపల్లి జట్లు అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచి వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. గాజు తిరుపతి కెప్టెన్ గా వ్యవహరించిన భీమదేవరపల్లి జట్టు కబడ్డీ పురుషుల విభాగం పోటీలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి కి ఎంపికయ్యారు. కబడ్డీ లో ఆటగాళ్లు శ్రవణ్, అజయ్, వేణు అద్వితీయంగా ఆడి జట్టుకు విజయాన్ని సాధించి పెట్టారు. మహిళల ఖో ఖో పోటీలో భీమదేవరపల్లి జట్టు హనుమకొండ జట్టును ఓడించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. అంతేకాకుండా కరాటే 60 కేజీల విభాగంలో జరిగిన […] - [ఫిజిక్స్ ప్రొఫెసర్‌తో ఎడ్సెట్ నిర్వహణ ఎలా సాధ్యం?](https://jordarnews.com/jordar_kuisetedset/): ఎడ్సెట్ కన్వీనర్ నియామకంపై విద్యార్థి సంఘాల వ్యతిరేకత… ఫిజిక్స్ ప్రొఫెసర్‌తో ఎడ్సెట్ నిర్వహణ ఎలా? కులాల కుంపట్లో ఉన్నత విద్యామండలి? హైదరాబాద్ జొర్దార్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నిర్వహణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వీటిలో భాగంగా, పి.జి. మరియు యు.జి. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉన్నట్లు విద్యా మండలి చైర్మన్ వెల్లడించారు. సెట్ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అభ్యర్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు వివరించారు. గతంలో ఎడ్సెట్ పరీక్ష నిర్వహణ బాధ్యత మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి రెండు సార్లు అప్పగించారు. ఈ వర్సిటీలో విద్యాశాఖ లేకపోవడంతో, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక విద్యా విభాగం ప్రొఫెసర్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పంపించి కన్వీనర్‌గా నియమించారు. దీనివల్ల పరీక్ష నిర్వహణ సంబంధిత నిపుణుల ఆధ్వర్యంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. కేయూలో ఇదేం తీరు….. […] - [సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన ర్యాలీ](https://jordarnews.com/rally-at-collectorate-by-ssa-employees/): కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన ర్యాలీ* భూపాలపల్లి జోర్దార్ ప్రతినిధి పాఠశాల విద్యాశాఖ తెలంగాణ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం, జయశంకర్ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె 9వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులందరూ ర్యాలీ తీసి బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక శిలా పార్కు వేదికగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నిర్వహించిన ధర్నా కార్యక్రమం లో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్షా ఉద్యోగుల ను అందరిని రెగ్యులర్ చేయాలని, అంతవరకు వెంటనే పే స్కేల్ వర్తింపచేయాలని వారు కోరారు. పి.ఆర్.టి.యు.జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ , టేకుమట్ల భూపాలపల్లి మండలం పి ఆర్ టి యు టీఎస్ అధ్యక్షులు సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు మరియు భూపాలపల్లి ఎం.ఈ.ఓ. దేవానాయక్ , […] - [జోర్దార్ ఈ పేపర్ 18 డిసెంబర్ 24](https://jordarnews.com/jordaar-e-paper-18-dec-2024/) - [ఎట్టకేలకు కేయూ దక్కించుకున్న సెట్](https://jordarnews.com/jordhar_kuiset/): ఐసెట్ 2024 కుంభకోణంలో ఎవరు పాత్రధారులు? విద్యామండలి ఉద్యోగులేనా ఐసెట్ కుంభకోణానికి కారకులు…? ఎడిసెట్ కన్వీనర్ గా ప్రో. వెంకట్రామ్ రెడ్డి… 17 డిసెంబర్ 2024: జోర్ధార్ హైద్రాబాద్ ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీతో బాటు మిగితా ఐదు వర్సిటీల ప్రొఫెసర్లను మొత్తం 7 సెట్ పరీక్షల నిర్వహణ కొరకు కన్వీనర్ల నియామకం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో. బాల కిష్ఠా రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ఈసెట్, లాసెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి, ఎప్సెట్, పీజీఈసెట్ నిర్వహణ కొరకు జే.ఎన్.టీ.యూ.ఎచ్ కి, ఐసెట్ మహాత్మా గాంధీ వర్సిటీకి, పెసీట్ పాలమూరు వర్సిటీకి, ఎడ్సెట్ కాకతీయ యూనివర్సిటీకి అప్పగించారు. ఐసెట్ నుండి ఏడ్సెట్…. గత 13 సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఐసెట్ పరీక్షలకు కన్వీనర్ గా వుంటున్నారు. ఈ సారి ఐసెట్ పరీక్షల నిర్వహణలో కేయూ కామర్స్ ప్రొఫెసర్ ఎన్. నరసింహా చారీ 40 లక్షల అవకతవకలకు […] - [కరీంనగర్ డీఈఓ పై ఆర్ జె డి విచారణ](https://jordarnews.com/rjd-enquiry-on-karimnagar-deo/): కరీంనగర్ డీఈఓ పై ఆర్జెడి విచారణ* కరీంనగర్ జోర్దార్ ప్రతినిధి డిసెంబర్ 17వ తేదీన కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈవో జనార్దన్ రావు పై వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జేడి కె.సత్యనారాయణ రెడ్డి విచారణ నిర్వహించారు. డిటిఎఫ్ ,టి పి టి ఎఫ్ సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో డిఇఓ జనార్దన్ రావు ఉపాధ్యాయులను అక్రమంగా సస్పెండ్ చేసిన అంశాలపై తగిన సాక్ష్యాలతో ఉపాధ్యాయ సంఘాలు ఆర్జేడి కి వివరించారు. అలాగే డిఇఓ పుట్టిన తేదీ, బి.ఇడి అర్హతలపై గతంలో వచ్చిన అభియోగాలు , అనవసరపు ఫార్మాట్లు రూపొందించి ఉపాధ్యాయుల పై పని భారాన్ని పెంచడమే కాకుండా వారిని గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితిని వివరించడం జరిగింది. గత పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వివిధ సబ్జెక్టుల్లో జరిగిన అవక తవకలను, 317 జీవో అమలులో జరిగిన […] - [Jordaar E paper 16 DEC 2024](https://jordarnews.com/jordaar-e-paper-16-dec-2024/) - [ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి డిటిఎఫ్ డిమాండ్](https://jordarnews.com/dtf-warangal-district-meeting/): సమగ్రశిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి డిటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి. హనుమకొండ జోర్దార్ ప్రతినిధి డి టి ఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఏ. గోవిందరావు అధ్యక్షతన డి టి ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగినది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ.. గత పది రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకై ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేయుచున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. కే జీ బీ వీ పాఠశాలలో చాలీచాలని జీతాలతో ఉపాధ్యాయులు పనిచేయుచున్నారని, వారు రెసిడెన్షియల్ విధానంలో పనిచేయుచున్నప్పటికీ అరకొర జీతం చెల్లించడం జరుగుతుందని, వారికి రెగ్యులర్ ఉపాధ్యాయుల యొక్క కనీస వేతనాన్ని చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, హాస్టల్ నిర్వహణ ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలన్నారు. ఎం ఆర్ సి లో పనిచేయుచున్న […] - [జాతీయస్థాయి జూడో క్రీడా పోటీలో భీమదేవరపల్లి పాఠశాల మాజీ విద్యార్థిని](https://jordarnews.com/national-school-games-judo/): జాతీయస్థాయి క్రీడా పోటీలో పాల్గొన్న భీమదేవరపల్లి పాఠశాల మాజీ విద్యార్థి* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి పంజాబ్ లూధియానాలోని గురునానక్ స్టేడియంలో నిర్వహిస్తున్న 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీలో భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థిని ఆయేషా సిద్ధిఖీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ జూడో పోటీలో పాల్గొంది. భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఆయేషా హనుమకొండ లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని అండర్ 19 జూడో పోటీలో 57 కేజీల విభాగంలో నేడు అస్సాం లోని కేంద్రీయ విద్యాలయానికి చెందిన క్రీడాకారిణితో తలపడి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఆయేషా జూడో క్రీడలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయి పోటీలో ఉత్తమ ప్రదర్శన పట్ల పాఠశాల ఉపాధ్యాయులు మరియు పలువురు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. […] - [Jordar E paper 15 Dec 2024](https://jordarnews.com/jordar-e-paper-15-dec-2024/) - [Jordar E paper 14 DEC 2024](https://jordarnews.com/jordar-e-paper-14-dec-2024/) - [సమాజ సంస్కరణలో రాణి అహిల్యా భాయ్ హోల్కర్ కృషి ప్రశంసనీయం -  ప్రొఫెసర్ జ్యోతి](https://jordarnews.com/jjordar_ahalya/): 13 డిసెంబర్ 2024; జొర్ధార్ హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ లోని వివేకానంద యోగా కేంద్రంలో గురువారం రాత్రి 7 గంటలకు హిందుత్వం – సనాతనం, నిత్యనూతనం మరియు రాణి అహిల్యా భాయ్ హోల్కర్ పుస్తకావిష్కరణ, సమీక్ష కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి డాక్టర్ జగదీష్ అధ్యక్షత వహించగా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రో. ఎస్. జ్యోతి మాట్లాడుతూ, 18 వ శతాబ్దం లోనే రాణి అహిల్యా భాయ్ హోల్కర్ మహిళా సాధికారత గురించి పనిచేసిందన్నారు. అప్పటి సమాజంలో వున్న బాల్య వివాహాలను తప్పు పట్టి వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ సమాజాన్ని సంస్కరించే దిశలో పని చేసిన మహిళ హోల్కర్ అని అన్నారు. హోల్కర్ గురుంచి సందేశమిస్తున్న కేయూ ప్రో. జ్యోతి హాజరయిన సాహితీ వేత్తలు సాంస్కృతిక వికాసాన్ని ఆవిష్కరించిన మహిళ హోల్కర్…. అతిథిగా పాల్గొన్న డాక్టర్ వడ్డీ విజయ సారధి మాట్లాడుతూ […] - [Jordar E paper 13 Dec 2024](https://jordarnews.com/jordar-e-paper-13-dec-2024/) - [భీమదేవరపల్లి లో ముగిసిన సీఎం కప్ పోటీలు](https://jordarnews.com/closing-ceremony-of-cm-cup-2024-in-bheemadevara-pally/): భీమదేవరపల్లి లో ముగిసిన సీఎం కప్ క్రీడలు* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి దాకా క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ పోటీలు నేడు భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో ముగిశాయి. ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన క్రీడల చైర్మన్ మరియు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు విజేతలకు మెడల్స్, షీల్డ్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. విజేతలు రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముల్కనూరు ఎస్సై సాయిబాబా మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుడ్యాన్ని పెంచడమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంపొందిస్తుందన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు టీ షర్టులు అందజేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు చిట్టంపల్లి ఐలయ్య మరియు కొలుగూరి రాజులు క్రీడాకారులకు ఆహారం తదితర సదుపాయాలను కల్పించారు. మండలంలోని […] - [రజకుల ఐక్యత ఆత్మగౌరవం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మహా పాదయాత్ర](https://jordarnews.com/jordar_bikshapatirajaka/): -రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు బిక్షపతి రజక (12 డిసెంబర్, 2024: హైదరాబాద్ జోర్దార్ నిఘా పడాల రమేష్).: సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అలగదొక్కబడుతున్న రజకుల్లో ఐక్యతను తీసుకువస్తూ ఆత్మగౌరవాన్ని సాధించుకొని ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని లక్ష్యంతోనే రజక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహా పాదయాత్రను చేపట్టనున్నట్లు రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు బిక్షపతి రజక తెలిపారు. ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గంలో సమాజంలో సేవ కులంగా పరిగణించబడుతున్న రజక జాతిని మేలుకొల్పడంతో పాటు వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఐక్యం చేస్తూ రజక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని లక్ష్యంతోనే తాను ముందుకు సాగుతున్నానని ఆయన తెలిపారు. రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అట్టడుగు వర్గంలో ఉన్న రజక జాతిని మేలుకొలుపు ఎందుకు తాను పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మహా పాదయాత్రకు ముందుగా గ్రామ గ్రామాన మండలాల […] - [జోర్దార్ ఈ పేపర్ 12 డిసెంబర్ 2024](https://jordarnews.com/jordar-pdf-12-dec-2024/) - [జోర్దార్ వార్త కథనానికి స్పందన](https://jordarnews.com/action-against-jordar-news/): *జోర్దార్ వార్త కథనానికి స్పందించిన పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ* కరీంనగర్ జోర్దార్ నిఘా విభాగం “పెద్దపల్లిలో బడిపంతుల్ల సైడ్ దందాలు” పేరిట జోర్దార్ వార్తాపత్రికలో తేదీ10 డిసెంబర్ రోజున ప్రచురించిన వార్త కథనానికి జిల్లా విద్యాశాఖ స్పందించింది. డీఈవో మాధవి జోర్దార్ వార్తా కథనంలో పేర్కొన్న మేరకు అక్రమాలకు పాల్పడ్డ ఉపాధ్యాయులపై సీసీఏ నిబంధన ప్రకారం చర్యలు చేపట్టాలని ఎంఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అనేకమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమిస్తున్నప్పటికీ కొందరు ధనార్జన పరులైన ఉపాధ్యాయుల సైడ్ దందాల కారణంగా విద్యా వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. కొందరు ఉపాధ్యాయులు అక్రమ సంపాదన ధ్యేయంగా పాఠశాల విధులకు తూట్లుపొడుస్తూ రియల్ ఎస్టేట్ ,వాటర్ ప్లాంట్ లు, గొలుసు కట్టు వ్యాపారాలు లాంటి దందాలకు పాల్పడుతున్న వైనాన్ని ప్రజా, విద్యార్థి సంఘాలు జోర్దార్ వార్తా పత్రికకు తెలియజేసిన కారణంగా […] - [](https://jordarnews.com/lectures-work-hard-for-students-welfare/): అత్యధిక విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా లెక్చరర్లు చర్యలు తీసుకోవాలి. మంచిర్యాల డి ఐ ఈ ఓ, అంజయ్య. (మంచిర్యాల జోర్దార్ ప్రతినిధి) మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణతే లక్ష్యంగా, లెక్చరర్లు విద్యా బోధన చేస్తూ చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డి ఐ ఈ ఓ) అంజయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించి లెక్చరర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల పట్ల అవలంబించాల్సిన, చేపట్టాల్సిన, చర్యలకు పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన జోర్దార్ ప్రతినిధితో మాట్లాడుతూ, రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకే విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన 90 రోజుల ప్రత్యేక పీరియడ్స్ లో ప్రత్యేక శ్రద్ధ చూపెడుతూ విద్యార్థులకు బోధన చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల […] - [ముథోల్ లో ముగిసిన మండల స్థాయి సీఎం కప్ క్రీడలు](https://jordarnews.com/cm-cup-in-muthole/): ముగిసిన మండల స్థాయి సీఎం కప్ క్రీడలు *ముధోల్ జోర్ధార్ ప్రతినిధి* మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండు రోజుల నుండి జరుగుతున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడలు ముగిశాయి. మండలంలోని 10 గ్రామ పంచాయతీల నుండి మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ బాలుర తరోడా తండా ప్రథమ స్థానం, విట్టోలి తండా ద్వితీయ స్థానంలో నిలిచింది. అదేవిధంగా కబడ్డీ బాలికల విభాగంలో అష్ట ప్రథమ స్థానం, ముధోల్ ద్వితీయ స్థానం, వాలీబాల్ బాలురు ఎడ్బిడ్ ప్రథమ స్థానం, ముధోల్ రెండవ స్థానం, వాలీబాల్ బాలికలు విటోలి తాండ మొదటి స్థానం, ముధోల్ రెండవ స్థానం, ఖో ఖో బాలురు అష్ట ప్రథమ స్థానం, విటోలి తండా రెండవ స్థానం, ఖో ఖో బాలికలు ఆష్ట ప్రథమ స్థానం, ఎడ్బిడ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకుతహసిల్దార్ […] - [పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయస్థాయి అవార్డు](https://jordarnews.com/national-award-to-paloncha-govt-hospital/): పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి కి జాతీయ స్థాయి ఎన్ క్యూ ఏ ఎస్ అవార్డు వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంస నెలకి వంద ప్రసవాలు.. సంక్లిష్టమైన ఆపరేషన్లకు కేరాఫ్ అడ్రస్. భద్రాద్రి జోర్దార్ ప్రతినిధి. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను, జాతీయస్థాయి ఎన్. క్యూ.ఏ ఎస్. సర్టిఫికేషన్ పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వైద్య సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రి లో మెరుగైన సేవలకు కృషిచేసిన డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్ మరియు వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ఖరీదైన, సంక్లిష్టమైన మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించటం, రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళకు, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు విశేష కృషి చేసిన ప్రసూతి […] - [వరి కోయ్యలను కాల్చవద్దు](https://jordarnews.com/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8b%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9a%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81/): వరి కొయ్యలు కాల్చవద్దు నేలకు, పర్యావరణానికి నష్టమని స్పష్టం చేస్తున్న నిపుణులు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ కార్యాచరణ (11 డిసెంబర్ 2024,:జమ్మికుంట జోర్దార్ ప్రతినిధి.): జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శిక్షణ పొందుతున్న మల్లారెడ్డి యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినిలు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా యంత్రాలతో వరి కోతలు ముగిసిన వెంటనే కొయ్యలను రైతులు దహనం చేస్తున్నారు. అనేక గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఇదే ప్రక్రియ జరుగుతోంది. వరికోతలకు యంత్రాలను వినియోగించగా పొలాల్లో ఎత్తయిన వరి కొయ్యలు మిగిలిపోతున్నాయి. రైతులు రెండో పంట వేసేందుకు వీలుగా వాటిని తగల బెడుతున్నారు. దీంతో భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గి.. కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వరికొయ్యలను కాల్చే సమయంలో మంటలు విస్తరించి చుట్టుపక్కల పొలాలకు అంటు కుంటున్నాయి. ఇతర పంటలకు నష్టం వాటిల్లుతుంది. […] - [Jordar e paper 11 DEC 2024](https://jordarnews.com/jordar-e-paper-11-dec-2024/) - [భీమదేవరపల్లి లో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు](https://jordarnews.com/cm-cup-2024-games-in-bd-pally/):   *సీఎం కప్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించిన జడ్పీ సీఈఓ* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భీమదేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సీఎం కప్ -2024 మండల స్థాయి క్రీడా పోటీలను హనుమకొండ జిల్లా పరిషత్ సీఈవో విద్యాలత ప్రారంభించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో వీరేశం కన్వీనర్ గా మండలంలో ని వివిధ గ్రామపంచాయతీల పరిధిలో కబడ్డీ, కోకో, వాలీబాల్ , యోగా మరియు అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించారు. గ్రామస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొనుటకు మండల కేంద్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు ప్రారంభించిన జడ్పీ సీఈవో విద్యాలత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ప్రారంభించిన సీఎం కప్ పోటీలలో విద్యార్థులు, యువకులు తమ సామర్థ్యాన్ని కనబరిచి రాణించాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి లో […] - [జోర్దార్ ఈ పేపర్ 10 డిసెంబర్ 2024](https://jordarnews.com/jordar-pdf-10-dec-2024/) - [పెద్దపల్లిలో బడిపంతుల్ల సైడ్ దందాలు](https://jordarnews.com/jordhar_knr_paddapallibadipantullasidedandaalu/): పెద్దపల్లిలో బడిపంతుల్ల సైడ్ దందాలు… జిల్లా కలెక్టర్ విచారణకు ప్రజా సంఘాల డిమాండ్… (9 డిసెంబర్ 2024, కరీంనగర్ జోర్దార్ నిఘా బృందం): ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, జిల్లా కలెక్టర్ ఎంతో నిబద్ధత పనిచేస్తున్నా పెద్దపెల్లి జిల్లాలో బడిపంతులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అదనపు ఆదాయం కోసం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. సైడ్ దందాలతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పకుండా బడులు మూతపడడానికి కారణం అవుతున్నారు. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాలోని బడి పంతుల సైడ్ దందాలపై చర్చ సాగుతుంది. బతకలేక బడి పంతులు అనేది ఒకనాటి మాట…. బడి పంతులు అయితే రెండు చేతులా సంపాదించ వచ్చు అనేది నేడు పెద్దపల్లి జిల్లాలోని కొందరు పంతుల్ల బాట…..తరగతి గదిని పవిత్ర ప్రయోగ శా గా మలచి విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పిస్తూ రేపటి భావిభారత పౌరులను అందిస్తూ సమాజం లో ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన కొందరు […] - [సరస్వతి పుత్రునికి లక్ష్మి కటాక్షం కరువు](https://jordarnews.com/jordhar_saraswatiputrunikilakshmikataksham/): 👉ఫీజు కట్టలేక గిరిజన విద్యార్థి వైద్య విద్య ద్వితీయ సంవత్సరం లోనే ఆపే పరిస్థితి…. 👉దాతల సహాయo కోసం ఎదురు చూస్తున్న వైద్య విద్యార్థి…. (9 డిసెంబర్ 2024, జోర్ధార్ మహబూబాబాద్ ప్రతినిధి): మహాబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగుడెం రాము తండాకి చెందిన బానోత్ సందీప్ తండ్రి బానోత్ బాలాజీ రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబ నుండి కష్ట పడి 2022 సంవత్సరం లో NEET MEDICAL లో ర్యాంక్ సాధించి ఎ కేటగిరీ లో వరంగల్ లోని ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో కౌన్సిలింగ్ ద్వారా సీటు సాధించాడు. ఇందుకు గాను ఒక సంవత్సరానికి కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు , లైబ్రరీ, పరీక్ష రుసుము, ఇతర ఖర్చులు సుమారు 2 లక్షలు, 4 సంవత్సరాలకి మొత్తం 8 లక్షలు ఖర్చు అవుతుంది. వారికి ఉన్న 40 గుంటల పంట పొలాన్ని […] - [భీమదేవరపల్లి లో బయాలజీ టాలెంట్ టెస్ట్ పోటీ](https://jordarnews.com/biology-talent-test/): శాస్త్ర విజ్ఞానం ప్రపంచాన్ని మారుస్తుంది: ఎంఈఓ సునీత రాణి భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి పాఠశాల విద్యార్థులకు తెలంగాణ బయాలజి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ప్రశ్న పత్రాన్ని విడుదల చేసిన ఎంఈఓ సునీత రాణి ప్రసంగిస్తూ.. నేడు శాస్త్ర విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతూ మానవ జీవితాలను ఎంతో మెరుగు పరుస్తోందని తెలిపారు. విద్యార్థులు జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరోగ్యకరంగా జీవించాలని ఆమె కోరారు. పరీక్షల నిర్వాహకుడు జీవశాస్త్రం బోధకుడు అటుకుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిభాపాటవ పరీక్షలు విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపి ఫైనల్ పరీక్షలకు దిక్సూచిలా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీ పరీక్షలో మోడల్ పాఠశాలకు చెందిన అక్షయ, గట్ల నర్సింగాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన రామకృష్ణ, ఆశ్రిత సాయి మరియు కొత్తకొండ ఉన్నత పాఠశాలకు చెందిన దిలీప్ అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ […] - [పీజీ పరీక్షలు వాయిదా వెయ్యాలి - కేయూ విద్యార్ధి సంఘాల డిమాండ్](https://jordarnews.com/jordar_kuexamspostpone/): కేయూ పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వెయ్యాలి… రిజిస్ట్రార్ రాజీనామా చెయ్యాలని విద్యార్థి సంఘాల డిమాండ్…. జనవరిలో పరీక్షలు నిర్వహించాలని ధర్నా…. పోలీసులు జోక్యంతో ధర్నా విరమణ…. (డిసెంబర్ 9, 2024, జోర్ధార్ హన్మకొండ ప్రధినిధి): విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్న కేయూ రిజిస్ట్రార్ ప్రో.మళ్ళా రెడ్డి రాజీనామా చెయ్యాలని కేయూ విద్యార్ధి సంఘాల నేతలు కేయూ పాలక భవనం ముందు ధర్నా చేసారు. విద్యార్థులకు న్యాయం చెయ్యాలి, రిజిస్ట్రార్ రాజీనామా చెయ్యాలి అంటూ నినాదాలు చేస్తూ పాలక భవనం ముందర గంట సేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, పోటీ పరీక్షలు ఈ నెల 15 వ తేది న పూర్తీ అవుతున్నందున 18 నుండి జరగనున్న పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని, దూరం ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు పోటీ పరీక్షలు వ్రాసి మళ్ళీ 18 వరకు పీజీ […] - [నూతన ఎంఈఓ సునీత రాణి కి శుభాకాంక్షలు తెలిపిన డి టి ఎఫ్](https://jordarnews.com/dtf-felicitation-to-new-meo/): నూతన ఎంఈఓ కు శుభాకాంక్షలు తెలిపిన డిటిఎఫ్ భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భీమదేవరపల్లి మండలం నూతన ఎంఈఓ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎం సునీత రాణిని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన కలిగిన ఎంఈఓ తమ వృత్తి జీవితంలో రాణించాలని కోరారు. ఎమ్మార్సీ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో డి టి ఎఫ్ స్థానిక మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ మరియు సీనియర్ కార్యకర్తలు గొర్రె చిరంజీవి, శ్రీకాంత్, సుందర్ సునీల్ మరియు నోముల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - [Jordar PDF 9 DEC 2024](https://jordarnews.com/jordar-pdf-9-dec-2024/) - [Jordar e paper 8Dec2024](https://jordarnews.com/jordar-pdf-8-dec24/) - [మెస్ సమస్యలను పట్టించుకోని కాకతీయ యూనివర్సిటీ వి.సి](https://jordarnews.com/jordar_kumess/): కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. మెస్ సమస్యలను పట్టించుకోని యూనివర్సిటీ వి సి. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్. (హనుమకొండ జోర్దార్ ప్రతినిధి): యూనివర్సిటీ విద్యార్థుల మెస్ సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు, కాకతీయ యూనివర్సిటీ కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం, సాయి కిరణ్ ఆధ్వర్యంలో బాయ్స్ కామన్ మెస్ ను సందర్శించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం యూనివర్సిటీ అధికారులు అందించడం లేదని, అన్నం పలుకు పలుకుగా, ముద్దగా ఉంటుందని, సగానికి సగం మంది విద్యార్థులు మెస్ లో తినకుండా డబ్బులు పెట్టి బయట తింటున్నారని, యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న మెస్ బిల్లులు…. ఉదయం పూట టిఫిన్ 9 గంటలకే అయిపోతుందనీ, మధ్యాహ్నం పూట కూరలు 1:30 వరకు, […] - [పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ దంపతుల వివాహ వార్షికోత్సవ కానుక](https://jordarnews.com/nri-couple-wedding-anniversary-gifts-for-students/): విద్యార్థులకు ఎన్ఆర్ఐ దంపతుల వివాహ వార్షికోత్సవ కానుక హనుమకొండ జోర్దార్ ప్రతినిధి ఎన్నారై దంపతులు బడుగు శ్రీకర్-బడుగు భావన వారి వివాహదినోత్సవం సందర్భంగా కాజీపేట (జాగీర్ ) దర్గాలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత మరియు ఉర్దూ మీడియం పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, బిస్కెట్ ప్యాకెట్స్,వేఫర్స్ లను తమ ప్రతినిధి రామకృష్ణ ద్వారా పంపిణీ చేశారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎమ్.ఎమ్ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించు కోవాలని,తమలో ఉన్న అంతర్గత సామర్థ్యాలను ఉపయోగించుకొని రాణించాలని, ఆసక్తి ఉన్న రంగాన్నే ఎన్నుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఆత్మన్యూనతా భావాన్ని వీడి,క్రమశిక్షణ,పట్టుదలతో గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివి,ఉన్నతస్థాయికి ఎదిగి ఇతరులకు సహాయం చేయాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ఎమ్ఎమ్.స్వామి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో యుపిఎస్ (ఉర్దూ మీడియం),ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు […] - [భీమదేవరపల్లి నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సునీత రాణి](https://jordarnews.com/sunita-rani-as-bheema-devara-pally-new-meo/): *నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సునీత రాణి* భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భీమదేవరపల్లి మండలం నూతన ఎంఈఓ గా నియామకమైన ఎం.సునీత రాణి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం గా పనిచేసిన ఈమె ఇప్పటివరకు మండల నోడల్ విద్యాధికారిగా పనిచేశారు. మండల విద్యా వనరుల కేంద్రంలో నేడు మాజీ ఎంఈఓ వెంకటేశ్వరరావు నుండి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సునీత రాణి మాట్లాడుతూ.. అత్యంత సుదీర్ఘకాలం నుండి స్థానిక మండలంలో జిహెచ్ఎం గా కొనసాగుతున్న పరిస్థితులలో నేడు ఎంఈఓ గా నూతన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే తన విధి నిర్వహణలో అందరూ సహకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు శ్రీనివాసరెడ్డి, సునీత , రాజేందర్ రెడ్డి , సురేందర్ రెడ్డి టీపిటిఎఫ్ నాయకులు కొమురయ్య,బిక్షపతి […] - [భీమదేవరపల్లి లో ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు](https://jordarnews.com/jordar_bheemadevarapalli_sports_meet/): భీమదేవరపల్లి లో ప్రారంభమైన సీఎం కప్ పోటీలు భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2024 పోటీలు గ్రామస్థాయి లో నేడు భీమదేవరపల్లి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్తానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ మరియు జిహెచ్ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రారంభమైనాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తున్న ఈ పోటీలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ .మోహన్ వివిధ క్రీడలను నిర్వహించి మండల స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీవో వీరేశం మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ఒలంపిక్ స్థాయి దాకా వారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహిస్తున్నదని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గ్రామస్తులు అందరూ ఉల్లాస వాతావరణం లో ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. ఎంఈఓ సునీత రాణి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని, క్రీడలు శారీరక […] - [కాకతీయ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వివాదం – విద్యార్థి సంఘాల ఆగ్రహం....](https://jordarnews.com/ku-ambedkar-vardhanti/): అంబేద్కర్ వర్ధంతిని మరిచిన కేయూ అధికారులు….? కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి పై విద్యార్థి సంఘాల ఆగ్రహం…. ‘గో బ్యాక్ రిజిస్ట్రార్’ అంటూ నినాదాలు…. గంట సేపు నెలకొన్న ఉత్కంఠ…. కాకతీయ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వివాదం – విద్యార్థి సంఘాల ఆగ్రహం…. క్షమాపణలు చెప్పిన రిజిస్ట్రార్… (డిసెంబర్ 7, జోర్ధార్ వరంగల్ ప్రతినిధి) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని మరిచిన కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థి సంఘాల నిరసనలకు కారణమయ్యారు. ప్రతి ఏడాది అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నిర్వీర్యం చేయడం, యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. అంబేద్కర్ ఆశయాలను పాటించడంలో వైఫల్యం చూపుతున్న యూనివర్సిటీ పాలనపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంబేద్కర్ వర్ధంతిని విస్మరించిన యూనివర్సిటీ… ప్రతి ఏడాది యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎస్.డీ.ఎల్.సీ.ఈ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […] - [భీమదేవరపల్లి నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సునీత రాణి](https://jordarnews.com/%e0%b0%ad%e0%b1%80%e0%b0%ae%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%b0%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%8e%e0%b0%82%e0%b0%88%e0%b0%93-%e0%b0%97/): ఎంఈఓ బాధ్యతలు స్వీకరించిన సునీత రాణి భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భీమదేవరపల్లి మండలం నూతన ఎంఈఓ గా నియామకమైన ఎం.సునీత రాణి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం గా పనిచేసిన ఈమె ఇప్పటివరకు మండల నోడల్ విద్యాధికారిగా పనిచేశారు. మండల విద్యా వనరుల కేంద్రంలో నేడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాలు నాయకులు జిహెచ్ఎంలు కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.   - [](https://jordarnews.com/jordar-e-paper-7-dec-2024/) - [సైన్స్ ఫెయిర్ సన్నాహక సదస్సులో పాల్గొన్న డీఈవో](https://jordarnews.com/%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b9%e0%b0%95-%e0%b0%b8%e0%b0%a6/): జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి: డీఈవో రాజేందర్ భూపాల్ పల్లి జోర్దార్ ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శాంతినికేతన్ (పాత గుడ్ మార్నింగ్ ) హైస్కూల్లో డిసెంబర్ 7, 8వ తేదీల్లో నిర్వహించతలపెట్టిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ పేర్కొన్నారు.శాంతి నికేతన్ హైస్కూల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం కోసం ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..ఆయా కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు అందరూ సకాలంలో విచ్చేసి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసి మన జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలపాలని పేర్కొన్నారు. కన్వీనర్లు, కో కన్వీనర్లు సభ్యులు సకాలంలో విచ్చేసి తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్తాయిలో నెరవేర్చాలని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించడానికి వచ్చే విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ ప్రారంభ సమావేశానికి భూపాలపల్లి శాసనసభ్యులు […] - [అక్రమార్కులకు మున్సిపల్ అధికారుల అండ](https://jordarnews.com/municipal-officials-illegal-support/): సూర్యాపేటలో సామాన్యులు బతికే పరిస్థితి లేదు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న మా ఇంటి నెంబర్ రద్దుచేసి నల్లా కనెక్షన్ కట్ చేస్తామంటున్నారు మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు * అక్రమార్కులకు కొమ్ముకాస్తూ అవినీతికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులు సూర్యాపేట డిసెంబర్ 07 జోర్ధార్ ప్రతినిధి: 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న మా సొంత స్థలంలో ఇల్లు కట్టుకొని తీసుకున్న ఇంటి నెంబర్ ను రద్దు చేయడంతో పాటు ఇప్పుడు నల్ల కనెక్షన్ తొలగిస్తామని మున్సిపల్ అధికారులు వచ్చారని వారు పెట్టే ఇబ్బందులతో మా కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డకు చెందిన రాచకొండ సాయిబాబా రమణ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారి నివాసం వద్ద విలేకరులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. తాము 1998లో తాళ్లగడ్డలోని సర్వేనెంబర్ 780లో మూడు గుంటల జాగను […] - [విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్](https://jordarnews.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%86%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95/): *విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి*:*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ జోర్దార్ ప్రతినిధి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయి ఇన్స్పైర్, విద్య,వైజ్ఞానిక ప్రదర్శనను అధికారులు, అతిథులతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్య,వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం,కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలం శోధన,పరిశీలన వంటివి పెంపొందించుతాయని తెలిపారు.ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని,విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందించడం ద్వారా ఇటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు తయారు చేయగలుగుతారని ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల నుండి దాదాపు 800 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనల నుండి ఎక్కువ సంఖ్యలో రాష్ట్రస్థాయిలో ఎంపిక కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ […] - [బెల్లంపల్లిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు](https://jordarnews.com/%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b1%87/): బెల్లంపల్లిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. బెల్లంపల్లి జోర్దార్ ప్రతినిధి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకల్ని, బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గత 60 సంవత్సరాలుగా సింగరేణి సంస్థ అవసరాల కోసం పట్టణం నడిబొడ్డున గత 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న వే బ్రిడ్జి (కాంటా) ఏరియాలో దినదినాభివృద్ధి చెంది, బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఏర్పడిన కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆచౌరస్తాను కాంటా చౌరస్తాగా పిలుస్తుండగా, దాన్ని రద్దుచేసి నేటి నుండి అంబేద్కర్ చౌరస్తాగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి నామకరణం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని దళిత సంఘాల నాయకులు, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేస్తూ ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు గెల్లి రాయలింగు,కొమ్ముల సురేష్,గుజ్జ రవి, […] - [Jordar e paper 6Dec 2024](https://jordarnews.com/jordar-e-paper-6dec-2024/) - [అరెస్టు చేసిన ఎమ్మెల్యే లను విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా](https://jordarnews.com/%e0%b0%85%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87/): *అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా* (వీణవంక జోర్దార్ విలేకరి) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు భారీగా మోహరించి కౌశిక్ రెడ్డి ని మరియు హరీష్ రావును,జగదీశ్వర్ రెడ్డి నీ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో అక్రమ అరెస్టులను నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంను దహనం చేసి ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి,మాజీ జడ్పీటీసీ వనమాల సాధవరెడ్డి,సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి,ఉప సర్పంచ్ వోరెం భాన్ చందర్, మండల టౌన్ ప్రెసిడెంట్ తాల్లపెల్లి మహేష్,పలువురు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పాలన నడుస్తుందని ఆరోపించారు.తన ఫోన్ టాపింగ్ జరుగుతుందంటూ పిటిషన్ ఇవ్వడానికి బంజారాహిల్స్ […] - [ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని](https://jordarnews.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%86%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%86%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d/):   *ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ… ఎమ్మెల్యే కూనంనేని* భద్రాద్రి జోర్ధార్ ప్రతినిధి.. జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే కూనంనేనిసాంబశివరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు నత్తనడకన సాగుతుందని, రికార్డుల నిర్వహణపై అసంతృప్తి అసహనం వ్యక్తపరిచారు. ఆసుపత్రి యాజమాన్యం పనితీరు మార్చుకోవాలని, హెచ్చరించారు.ఎమ్మెల్యే కూనంనేని రాకతో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరువృతం కారాదని యాజమాన్యానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. సిబ్బంది పేషంట్ల పట్ల,నిర్లక్ష్యం వహిస్తున్నారని, అనేక ఫిర్యాదులు నేపథ్యంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేసారు. కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. - [రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు](https://jordarnews.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf/):   ముగిసిన శ్రీ రామ మందిరం ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు *ముధోల్ జోర్ధార్ ప్రతినిధి* ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో రామాలయ కమిటీ సభ్యులు- గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు ముగిశాయి. గత మూడు రోజుల నుండి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలను బాసర ఆలయంలోని వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి సమయాల్లో ఆష్ట దిగంబర్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామంలో ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొంది. ముగింపు ఉత్సవాలకు ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు బి నారాయణరావు పటేల్, జి. విట్టల్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రామాలయ చైర్మన్ ఆర్మూర్ సంతోష్ రెడ్డి తో పాటు సభ్యులు మాజీ […] - [ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలి: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి](https://jordarnews.com/quality-education-in-govt-schools/): ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలి: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ (నిర్మల్ జోర్దార్ ప్రతినిధి) ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు చేపట్టవలసిన చర్యలపై అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే బాధ్యత ప్రతి ఉపాధ్యాయునిపై ఉందన్నారు.విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేందుకు వీలుగా పాఠశాలల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యచరణలు రూపొందించి చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. మెరుగైన విద్యతోపాటు, నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై ఉపాధ్యాయుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ […] - [డిజెఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం](https://jordarnews.com/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b1%86%e0%b0%8e%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%aa%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d/): (5 డిసెంబర్, పెద్దపల్లి జోర్దార్ ప్రతినిధి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ… జర్నలిజంలో చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వివక్షకు తావివ్వకుండా అక్రిడేషన్ నాన్ అక్రిడేషన్ అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరూ కూడా సమానమే అనేటువంటి వ్యవస్థ కొరకు డి జే ఎఫ్ పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టుకు రావలసిన అన్ని ప్రయోజనాలను వర్తింపచేయాలని డి జె ఎఫ్ తరఫున అలుపెరుగని పోరాటం చేస్తున్నామని తెలిపారు. సామాన్య ప్రజలకు సైతం డి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ తరఫున న్యాయం జరిగేంత వరకు వారి తరఫున పోరాడుతామని డిజె ప్రెస్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం అదేనని వెల్లడించారు. […] - [కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ గా చారీ తొలగింపు...](https://jordarnews.com/kuexamcontrollerrajender/): కేయూ పరీక్షల విభాగం కంట్రోలర్ చారీ తొలగింపు… ఐసెట్ కుంభకోణంలో పాత్రధారిగా గతంలో ఫిర్యాదులు…. 29 లక్షలు తన స్వంత అకౌంట్లోకి మార్చుకున్నారని ఆరోపణలు…. కంట్రోలర్ గా ప్రో. కట్ల రాజేందర్…. (5 డిసెంబర్, హనుమకొండ జొర్దార్ రావుల రాజేశం) కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ గా కామర్స్ విభాగం ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు కంట్రోలర్ గా వున్న అదే విభాగానికి చెందిన ప్రో. నరసింహా చారీ పై ఇటీవల ఐసెట్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఐసెట్ పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ పేరు మీద ఏకంగా 29 లక్షలు తన వ్యక్తిగత ఖాతాలోకి ఐసెట్ అకౌంట్ నుండి మార్చుకున్నట్టు అకౌంట్ స్టేట్మెంట్ కూడా బయటకు రావడంతో కేయూ అధికారులు అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల పాత డేట్ లతో కొన్ని బిల్లులు, అప్రోవల్స్ మీద […] - [గణిత ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్](https://jordarnews.com/%e0%b0%97%e0%b0%a3%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%ab%e0%b1%8b%e0%b0%b0%e0%b0%82-%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6/): భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి భీమదేవరపల్లి మండల వనరుల కేంద్రంలో టీఎంఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులలో పఠనాసక్తి, విషయ నైపుణ్యం, తార్కిక చింతన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టాలెంట్ టెస్టును మండల నోడల్ అధికారి శ్రీమతి సునీత రాణి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు గణితాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తే సులభంగా వస్తుంది అని తెలిపారు . ఈ టెస్టులు విద్యార్థులలో పరీక్ష భయాన్ని పోగొట్టి ఫైనల్ పరీక్షలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మంచి ఫలితాన్ని సాధిస్తాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలో మండలంలోని వివిధ పాఠశాలల నుండి ప్రతిభా వంతులైన సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎమ్ఎఫ్ మండల అధ్యక్షులు కె ఎల్లయ్య , ప్రధాన […] - [5 Dec 2024 Pdf](https://jordarnews.com/5-dec-2024-pdf/) - [మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు ఘన నివాళి](https://jordarnews.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b1%80-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b6%e0%b0%af%e0%b1%8d%e0%b0%af/): మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఘన నివాళి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్. (జోర్దార్ విలేఖరి హుస్నాబాద్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పురపాలక సంఘం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్,సిపిఐ నాయకులతో కలిసి రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి,కొనిజేటి రోశయ్యలు పార్టీలకు అతీతంగా అభివృద్ధియే లక్ష్యంగా పని చేసారని గడిపె మల్లేశ్ గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, ఎగ్గోజు సుదర్శన్ చారి,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, చుక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు. - [కొయ్యబొమ్మల కేంద్రాన్ని సందర్శించిన పాఠశాల విద్యార్థులు](https://jordarnews.com/%e0%b0%95%e0%b1%8a%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%ac%e0%b1%8a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf/): (నిర్మల్ జోర్దార్ ప్రతినిధి) జిల్లా కేంద్రంలోని విస్డం స్మార్ట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం పట్టణంలోని కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కొయ్య బొమ్మల తయారీ విధానాన్ని,అక్కడ తయారు చేస్తున్న కళాకారుల నైపుణ్యాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.కళాకారులు తయారుచేసిన కొయ్య బొమ్మలను చూసి విద్యార్థులు ముగ్ధులయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సునీత, కరస్పాండెంట్ లక్ష్మి,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు - [నాస్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన స్టేట్ అబ్జర్వర్](https://jordarnews.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%be-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf/): ముధోల్ జోర్ధార్ ప్రతినిధి* మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో నేషనల్ అచీవ్మెంట్ పరీక్ష (ఎన్ఎఎస్)ను ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్ఏఎస్ పరీక్షను పర్యవేక్షించడానికి స్టేట్ అబ్బర్వర్ సందిప్ బన్సాలే, జిల్లా అబ్బర్వర్లు విజయ, పద్మ, మండల విద్యాధికారి రమణారెడ్డి హజరయ్యారు. పరీక్షకు ఇన్విజులేటర్లుగా జ్యోతి, పల్లవీలు విధులు నిర్వహించారు. ఈ పరీక్షలో 6-9వ తరగతి విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ అసంవార్ సాయినాథ్-రాజేంధర్ మాట్లాడుతూ ఇలాంటి పరీక్షలు మా పాఠశాలలో నిర్వహించడం చాలా సంతోషకరమని, వారికి మా పాఠశాల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఇలాంటి పరీక్షల వల్ల విద్యార్థుల్లో మేదాశక్తి, తార్కికశక్తి, ఆలోచించే శక్తులు మేల్కోంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. - [షాట్ పుట్ లో బహుమతి గెలిచిన సతీష్ కుమార్](https://jordarnews.com/%e0%b0%b7%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81%e0%b0%ae%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9a/): సూర్యాపేట జోర్ధార్ ప్రతినిధి: సూర్యాపేట గవర్నమెంట్ హై స్కూల్ (జి జె సి) లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి సతీష్ కుమార్ షార్ట్ పుట్ పోటీలో జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థి సతీష్ కుమార్ కు జిల్లా స్థాయి లో ప్రధమ బహుమతి వచ్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్కి ఆంధ్రయ్య తెలిపారు. నిన్న జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్న విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్టర్ నాగమ్మ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, సుంకరి లింగ మూర్తి, పద్మ, పద్మావతి, సువర్ణ, హరిత తదితరులు పాల్గొన్నారు. ## Pages - [TODAY FREEDOM NEWS](https://jordarnews.com/today-freedom-news/) - [Jordar e-Paper 24.11.2024](https://jordarnews.com/jordar24nov2024/) - [Podcasts](https://jordarnews.com/podcasts/): Podcasts Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. JenniferOliver 20 July 2021 Karine Bramer 19 July 2021 LaraeSousa 18 July 2021 MitchelMorphis 17July 2021 Astrid Corlew 16 July 2021 Jerome Carrigan 15 July 2021 - [Contact](https://jordarnews.com/contact-3/): Contact If you’d like to send us some feedback, lorem ipsum dolor sit amet, consectetur adipisicing eli sed do.* Company Information Message Us Get in Touch - [About](https://jordarnews.com/about-3/): About Us Inspiring creative work Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat. Duis aute irure dolor in reprehenderit in voluptate velit esse cillum dolore eu fugiat nulla pariatur. Excepteur sint occaecat cupidatat non proident, sunt in culpa qui officia deserunt mollit anim id est laborum. Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium. Our Team Kimberly P Founding Editor Martin H Senior Editor Harvey S Managing […] - [Home](https://jordarnews.com/home-3/): Subscribe to our Newsletter Elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Popular Categories Design Advertising Photography Film The Creative80 Room Podcasts Jennifer Oliver Episode 50 Karine Bramer Episode 49 Larae Sousa Episode 48 - [Contact](https://jordarnews.com/contact/): contact us You can find us at Let’s get in touch We are optimists who love to work together - [Services](https://jordarnews.com/services/): our services - [About](https://jordarnews.com/about-2/): about us We’re a highly collaborative and supportive team, coming together on every project to ensure our clients get the very best result. Our Mission Build the best product that creates the most value for our customers, use business to inspire and implement environmentally friendly solutions. Our Values We strive to go above and beyond for our clients no matter the challenge. We aim to deliver our very best work every single day across our services. - [Home](https://jordarnews.com/home-2/): Our Services Web Design Focus on how you can help and benefit your user. Use simple words so that you don’t confuse people. Graphic Design Focus on how you can help and benefit your user. Use simple words so that you don’t confuse people. Content Creation Focus on how you can help and benefit your user. Use simple words so that you don’t confuse people. - [JORDAR](https://jordarnews.com/jordar/): JORDAR NEWS - [Contact](https://jordarnews.com/contact-2/): Drop us a message Quick contact info Fermentum odio eu feugiat pretium nibh. Dolor sit consectetur adipiscing. 4001 Anderson Road, Phoenix AZ info@newsio.com +(15) 718-999-3939 Google Map [gmap-embed id=\\\”498\\\”] - [About](https://jordarnews.com/about/): Excepteur sint occaecat cupidatat non proident, sunt in culpa qui officia deserunt mollit anim id est laborum. Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae ab illo inventore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit, sed quia consequuntur magni dolores eos qui. [comment]: # (Generated by Hostinger Tools Plugin)