Advertisement
ఓల్డ్ పెన్షన్ కోసం అడ్డ దారులు
కేయూ లో వక్ర మార్గంలో అక్రమంగా ఓల్డ్ పెన్షన్ కోసం ప్రయత్నాలు…

కేయూ ప్రొఫెసర్ల అక్రమ మార్గాలు….? పాత పెన్షన్ కోసం ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టిస్తున్న ప్రొఫెసర్లు…. *రెడ్డి లకు లాభం చేకూర్చేలా ప్రయత్నాలు…..? గత ఈసీ లో…

Read More
ప్రాణ భయం ఉందన్నా.. పట్టించుకోరా..?

ప్రాణ భయం ఉందన్నా.. పట్టించుకోరా..? ఇద్దరు మహిళా అధ్యాపకులు ఫిర్యాదు చేసి పది రోజులు దాటినా చర్యలేవి ? చర్యలు తీసుకోవాలంటే జరగకూడని దారుణాలు జరిగిపోవాలా ?…

Read More
కేయూ లో విజిలెన్స్ దాడులు…

గతంలో విజిలెన్స్ నోటీసులకు స్పందించని రిజిస్ట్రార్ మళ్ళా రెడ్డి… కీలకమయిన ఫైళ్ళు ఇవ్వడంలో జాప్యం… సీడ్ మనీ పేరుతో వున్న ఫేక్ ప్రాజెక్టులపై ఆరా… మాజీ వీసీ…

Read More
తనిఖీ కమిటీ రిపోర్టు పక్కకు పెట్టిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి

వరుస జోర్దార్ కథనాలతో ఫార్మసి కాలేజీల తనిఖీలు వెలుగుచూసిన అబ్బురపరిచే నిజాలు తనిఖీ రిపోర్టులో మళ్ళా రెడ్డి చేతి వాటం ఇష్టానుసారంగా ఫార్మసీ సీట్లలో కోత గతంలో…

Read More
పొలిటికల్ వీసీ లు వద్దు – అకాడమిక్ వీసీ లు కావాలి – ఆకుట్ జనరల్ సెక్రటరీ డా మామిడాల ఇస్తారి

జోర్ధార్ హన్మకొండ ప్రతినిధి: కేయూ సెర్చి కమిటీ కు లేఖ.... రాజకీయ ప్రలోభాలకు లొంగని మంచి అకాడమిక్ అనుభవం కలిగిన వారిని కాకతీయ యూనివర్సిటీ వీసీ గా…

Read More
మహిళా సంఘాల్లో సి.ఏ ల చేతివాటం

వరంగల్ ఉమ్మడి జిల్లా జోర్ధార్ ప్రతినిధి: గ్రామీణ మహిళా సంఘాలలో సిఏల ఆధిపత్యం తారాస్థాయికి చేరుతుంది. వారు చెప్పిందే వేదం,వారికి అనుకూలంగా నడవలేదా, వారు చేసే దోపిడీకి…

Read More
తెలంగాణ రాష్ట్రంలో మూడో స్థానంలో సూర్యాపేట గ్రంథాలయం

సూర్యాపేట నవంబర్ 21: జోర్ధార్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోనే సూర్యాపేట గ్రంథాలయం మూడో స్థానంలో నిలిచిందని సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు 57వ వారోత్సవాల్లో…

Read More
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పత్తి కృష్ణారెడ్డి

(వీణవంక జోర్దార్ విలేకరి): వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తాండ్ర లక్ష్మణ్ గారి కుమారుడైన తాండ్ర శ్రీ హస్ నిన్న కరీంనగర్ లో…

Read More
ఏజెన్సీలో చట్టాలు అనేవి భూస్వాముల చుట్టాలుగా మారుతున్నాయనీ న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ ఆవేదన..

భద్రాద్రి జోర్దార్ ప్రతినిధి.. చర్ల మండలం గోదారి పక్కనే ఉన్న కూర గడ్డ భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో ఉన్నాయని అవి ఆదివాసి ప్రజలకు పంచాలని చర్ల…

Read More
పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యం

–వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య ఘనంగా నవచేతన పుస్తక ప్రదర్శన ప్రారంభం హనుమకొండ జోర్దార్ ప్రతినిధి : నిరంతరం పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యమని…

Read More